రవి తేజ మరియు దీక్ష సెత్ లు ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం “నిప్పు”. ఈ చిత్రం మొదటి రోజు మంచి వసూల్లనే రాబట్టింది. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం తూర్పు గోదావరి జిల్లా లో ఈ చిత్రం మొదటి రోజు 22 .65 లక్షలు వసూళ్లు చేసినట్టు సమాచారం. మొత్తం తూర్పు గోదావరి జిల్లాలో ఈ చిత్రం 60 లక్షల దాక వసూళ్లు రాబట్టవచ్చని అంచనా. ఈ చిత్రం మొదటి రోజు వెయ్యికి పైగా థియేటర్ ల లో విడుదల అయ్యింది. రవితేజ నటన మరియు ఎనేర్జి ఈ వసూళ్ళకు కారణం. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వైవిఎస్ చౌదరి నిర్మించారు.
తూర్పు గోదావరి జిల్లాలో 22 లక్షలు రాబట్టిన నిప్పు
తూర్పు గోదావరి జిల్లాలో 22 లక్షలు రాబట్టిన నిప్పు
Published on Feb 18, 2012 8:01 PM IST
సంబంధిత సమాచారం
- తమ్ముడు ట్రీట్స్ తో అన్నయ్య సినిమా రీరిలీజ్!
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- కిష్కింధపురి కోసం బెల్లంకొండ హీరో ఆ వర్క్లో బిజీ..!
- ఫోటో మూమెంట్: తిరుమల సన్నిధిలో చై, శోభిత!
- ఈ ఓటిటికే రష్మిక, జాన్వీ రానున్న సినిమాలు!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే