నాని మరియు అమలా పాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న చిత్రం ‘జెండా పై కపిరాజు’. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ చిత్రీకరణ ఈ రోజు ఉదయం కొచ్చిన్ కి సమీపంలోని చలకుడిలో ప్రారంభమైంది. కె.ఎస్ శ్రీనివాసన్ నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రానికి సముద్రఖని (శంభో శివశంభో ఫేం)దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో ‘నిమిరిందు నిల్’ అనే పేరుతో రానుంది. తమిళంలో జయం రవి మరియు అమలా పాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మొదటి షెడ్యూల్ లో హీరో హీరోయిన్ల పై ఒక పాటని చిత్రీకరించనున్నారని సమాచారం. సామాన్యమైన జీవితాన్ని గడిపే ఒక వ్యక్తి ఒక సామాజిక కారణం కోసం పోరాడడమే ఈ చిత్ర కథాంశం. తొలిసారిగా ఈ చిత్రంలో నాని మరియు అమలా పాల్ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
కొచ్చిన్ లో స్టెప్పులేస్తున్న నాని – అమలా పాల్
కొచ్చిన్ లో స్టెప్పులేస్తున్న నాని – అమలా పాల్
Published on Aug 8, 2012 3:55 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!