కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న సోషియో ఫాంటసి చిత్రం ‘డమరుకం’ ఈ ఏడాది వేసవిలో విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఈ చిత్రం ప్రేక్షకులకు కన్నుల విందు చేయనుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం లోని గ్రాఫిక్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అనుష్క ముఖ్య పాత్రలో నటిస్తుండగా ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. నాగార్జున కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది.
ప్రేక్షకులకు కను విందు చేయబోతున్న ‘డమరుకం’
ప్రేక్షకులకు కను విందు చేయబోతున్న ‘డమరుకం’
Published on Mar 20, 2012 9:05 AM IST
సంబంధిత సమాచారం
- ఆ సినిమాలో పూజా ఔట్.. శ్రుతి ఇన్.. నిజమేనా..?
- వెయ్యి కోట్ల కల.. సగం కూడా సాధించని కూలీ
- భవిష్యత్ కెప్టెన్లపై బీసీసీఐ దృష్టి: టీమిండియా కొత్త నాయకులు వీరేనా?
- పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘ఆత్మ కథ’ చిత్రం
- సినీ కార్మికులు, నిర్మాతల చర్చలు సక్సెస్.. ఇక షూటింగ్స్ షురూ..!
- అనుష్క ‘ఘాటి’లో అడుగు పెడుతున్న హీరో తల్లి.. ఎవరంటే..?
- చిరు-బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్.. గుడ్ న్యూస్ వచ్చేది ఎప్పుడంటే..?
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్పై మీ అభిప్రాయం..?
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!