రామ్ చరణ్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం “నాయక్” హైదరాబాద్లో చిత్రీకరణ మొదలుపెట్టుకుంది. ఈ చిత్రం కొన్ని రోజులు హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకున్న తరువాత చిన్న షెడ్యూల్ కోసం కోల్కత్తా వెళ్ళింది. అక్కడ షెడ్యూల్ ముగించుకొని ఈరోజు నుండి హైదరాబాద్లో మరో షెడ్యూల్ మొదలు పెట్టుకుంది. సారధి స్టుడియోస్లో ఈ చిత్రం కోసం ఒక భారీ సెట్ నిర్మించారు. కాజల్ మరియు అమలపాల్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండటం ఆసక్తికరమయిన విషయం. వి వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వి వి వినాయక్ ఈ చిత్రాన్ని అద్భుతంగా మలుచుతున్నట్లు తెలుస్తుంది. నాయక్ చిత్రం 2013 జనవరి 9న విడుదలకు సిద్దమవుతుంది.
హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటున్న నాయక్
హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటున్న నాయక్
Published on Oct 30, 2012 12:01 AM IST
సంబంధిత సమాచారం
- ‘లోక’ సెన్సేషన్ .. వరల్డ్ వైడ్ 202 కోట్లతో మరో ఫీట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ‘మదరాసి’కి ప్లాన్ చేసుకున్న మరో క్లైమాక్స్ చెప్పిన మురుగదాస్.. ఇలా చేసుంటే?
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
- పుష్ప విలన్తో 96 డైరెక్టర్.. ఇదో వెరైటీ..!
- ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ