రామ్ చరణ్, కాజల్ మరియు అమలా పాల్ ప్రధాన పాత్రలలో రానున్న చిత్రం “నాయక్”. ఈ చిత్ర ఆడియో విడుదల వేదిక నెక్లెస్ రోడ్ కి మార్చారు. ఈ చిత్ర ఆడియో విడుదలకై భారీ వేదిక కోసం వెతుకుతున్నారని నిన్న తెలిపాము.ఇప్పుడు ఈ చిత్ర ఆడియోని నెక్లెస్ రోడ్లో డిసెంబర్ 15న విడుదల చేస్తున్నట్లు ఖరారు అయ్యింది. వి వి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.
తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు “శుభలేఖ రాసుకున్న” పాట రీమిక్స్ ఉండటంతో ఈ చిత్ర ఆడియో మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్బం కూడా బాగా వచ్చిందని తమన్ మొదటినుండి చెప్తూ వచ్చారు. తమన్ మొదటిసారి రామ్ చరణ్ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో చాలా జాగ్రత్తలు తీసుకొని చేసారు. అయన అందించిన పాటలు సంగీత ప్రియులను మరియు అభిమానులను ఆకట్టుకుంటుంది అని అయన ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర క్లైమాక్స్ చిత్రీకరణ హైదరాబాద్లో జరుపుకుంటుంది. చిత్రం 2013 జనవరి 9న భారీ ఎత్తున విడుదల కానుంది.
మారిన నాయక్ చిత్ర ఆడియో విడుదల వేదిక
మారిన నాయక్ చిత్ర ఆడియో విడుదల వేదిక
Published on Dec 8, 2012 1:05 PM IST
సంబంధిత సమాచారం
- టీమిండియా విజయ రహస్యం: శివమ్ దూబే అదృష్టం, సూర్యకుమార్ నాయకత్వం
- ట్రాన్స్ ఆఫ్ ఓమి.. విధ్వంసానికి మారుపేరు..!
- ‘ఓజి’ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక ఇదేనా!?
- హైదరాబాద్లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- అఫీషియల్ : దుల్కర్ సల్మాన్ ‘కాంత’ రిలీజ్ వాయిదా
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఇంట్రెస్టింగ్ న్యూస్!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!
- ‘ఓజి’ నుంచి ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ కి టైం ఫిక్స్ చేసిన థమన్!
- ఓవర్సీస్ మార్కెట్ లో ‘మిరాయ్’ హవా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’