అక్కినేని నాగ చైతన్య, సునీల్ హీరోలుగా తెరకెక్కుతున్న ‘తడాఖా’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇటీవలే ఈ సినిమాలోని ప్రధాన తారాగణం పై హైదరాబాద్లో ఓ పాటని చిత్రీకరించారు. దాంతో చిన్న చిన్న పాచ్ వర్క్ పనులు తప్ప మిగతా సినిమా అంతా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నాగ చైతన్యకి జంటగా తమన్నా, సునీల్ కి జంటగా ఆండ్రియా జేరేమియా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తమిళంలో ఆర్య, మాధవన్, సమీరా రెడ్డి, అమలా పాల్ నటించిన హిట్ సినిమా ‘వేట్టై’ కి రీమేక్. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ ఫేం కిషోర్ కుమార్ (డాలీ) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత. నాగ చైతన్య, సునీల్ అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సంవత్సరం సెకండాఫ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
షూటింగ్ పూర్తిచేసుకున్న తడాఖా
షూటింగ్ పూర్తిచేసుకున్న తడాఖా
Published on Apr 14, 2013 9:44 AM IST
సంబంధిత సమాచారం
- ‘కిష్కింధపురి’తో బెల్లంకొండ శ్రీనివాస్ సాలిడ్ కమ్ బ్యాక్..!
- ఎవరు విడాకులు తీసుకొన్నా నాతో పెళ్లి అనేవారు – మీనా
- క్రికెట్ కాదు, దేశభక్తే ముఖ్యం: షేక్హ్యాండ్ నిరాకరణపై కెప్టెన్ సూర్యకుమార్ గట్టి సమాధానం
- బాక్సాఫీస్ వద్ద ‘మిరాయ్’ కలెక్షన్ల సునామీ
- ‘బిగ్ బాస్ 9’.. మొదటి ఎలిమినేట్ ఎవరంటే ?
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- అప్పుడు ఇడ్లీకి కూడా డబ్బులు లేవు – ధనుష్
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- యక్షగానం నేపథ్యంతో ‘వీర చంద్రహాస’ – సెప్టెంబర్ 19న తెలుగులో విడుదల
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?
- బాలయ్య ‘అఖండ 2’లో మరో గెస్ట్ రోల్ ?
- నాని ‘ప్యారడైజ్’లో మోహన్ బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి