ఆంధ్ర-కర్నాటక సరిహద్దులో ఇరుక్కున్న తాప్సీ

ఆంధ్ర-కర్నాటక సరిహద్దులో ఇరుక్కున్న తాప్సీ

Published on Jan 1, 2012 11:27 AM IST

అందాల భామ తాప్సీ ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక సరిహద్దులో ఉన్నా ఒక గ్రామంలో కొంత ఒత్తిడికి గురయ్యే సందర్భం ఎదుర్కొన్నారు. ‘శౌర్యం’ చిత్ర దర్శకుడు శివ డైరెక్షన్లో గోపీచంద్ హీరోగా తాప్సీ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం తరువాతి షెడ్యుల్ బాదామిలో జరగబోతుంది. ఈ షెడ్యుల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుండి బాదామి వెళ్తున్న తాప్సీ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నా ఒక గ్రామంలో తన కారు ప్రాబ్లం రావడంతో అక్కడ ఇరుక్కుపోయినట్లు తన ట్విట్టర్ అక్కౌంటు ద్వారా తెలిపారు. అద్రుష్టవశాత్తు ఆమె అర్ధరాత్రి సమయంలో హైదరాబాదు చేరుకున్నారు. తాప్సీ ఈ చిత్రం కాకుండా డేవిడ్ ధావన్ డైరెక్షన్లో సిద్ధార్థ్ సరసన’చష్మే బద్ధూర్’ అనే హిందీ సినిమాలో నటించబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు