మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘దరువు’ ఆడియో వేడుక ప్రసాద్ లాబ్లో జరుగుతుండగా తెలంగాణా ప్రాంతానికి చెందిన దరువు అనే సాంస్కృతిక కళా సంస్థ వారు వచ్చి గొడవ చేసారు. దరువు అనే ఈ చిత్ర టైటిల్ ను మార్చాలి అంటూ గొడవ చేస్తూ వేడుక లోపలి దూసుకు వచ్చారు. కొంత సమయం తరువాత వారిని పంపించేయగా మళ్లీ ఆడియో వేడుక కొనసాగించారు. విజయ్ అంటోని సంగీతం అందించిన ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించాడు. ప్రముఖ కమెడియన్ ఆడియో విడుదల చేసి మొదటి సీడీని సహజ నటి జయసుధ గారికి అందించారు. బ్రహ్మానందం మాట్లాడుతూ తను ఈ సినిమాలో ‘విద్య బాలన్’ అనే పాత్ర పోషిస్తున్నట్లు, తనతో పాటుగా వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెస్ నారాయణ చేసిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది అన్నారు.
దరువు ఆడియో వేడుకకు తెలంగాణా వాదుల సెగ
దరువు ఆడియో వేడుకకు తెలంగాణా వాదుల సెగ
Published on Apr 18, 2012 9:39 PM IST
సంబంధిత సమాచారం
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
- ‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్లో డార్లింగ్ బిజీ!
- మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్కు అన్నీ లాక్..!
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- ‘బన్నీ – అట్లీ’ సినిమాలో బ్రదర్ సెంట్ మెంట్ !
- స్పాన్సర్ లేకుండా ఆసియా కప్: డ్రీమ్11తో బీసీసీఐ మూడు సంవత్సరాల ఒప్పందం మధ్యలో రద్దు
- విషాదం: ప్రముఖ నటుడు మృతి
- లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న ‘పూరి’ ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?