అలనాటి అందాల నటుడు శోభన్ బాబు గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని నిన్న హైదరాబాద్ శిల్ప కళా వేదికలో వజ్రోత్సవ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి దాసరి నారాయణ రావు,కృష్ణ,రామానాయుడు,కృష్ణం రాజు,వెంకటేష్,జయసుధ మరియు రాజకీయ నేతలు సుష్మ స్వరాజ్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అతిధులంతా శోభన్ బాబు గారి కీర్తిని స్మరించుకున్నారు అయన సాదించిన విజయాల గురించి మాట్లాడారు.ఈ వజ్రోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ శోభన్ బాబు అభిమానులు నిర్వహించారు. గతంలో శోభన్ బాబుతో కలిసి పని చేసిన 75 మంది నటులకు ఆర్ధిక సహాయం కూడా చేశారు.ఈ కార్యక్రమంలో దాసరి మాట్లాడుతూ ఆరు ఫిలిం ఫేర్ అవార్డులను గెలుచుకున్న ఏకైక నటుడు శోభన్ బాబు అన్నారు.శోభన్ బాబుకి మహిళల్లో అభిమానులు ఎక్కువ. దాదాపుగా రెండు దశాబ్దాలలో 200 చిత్రాలలో నటించారు.
ఘనంగా శోభన్ బాబు వజ్రోత్సవ వేడుకలు
ఘనంగా శోభన్ బాబు వజ్రోత్సవ వేడుకలు
Published on Jul 1, 2012 12:59 PM IST
సంబంధిత సమాచారం
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?