కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ‘అవకాయ్ బిర్యాని’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు అనీష్ కురివిల్లా. చాలా రోజులు గ్యాప్ తీసుకున్న అనీష్ త్వరలో మరో సినిమా తీయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించబోతున్నట్లు సమాచారం. సర్వా ఆర్ట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కనున్నట్లు సమాచారం. శర్వానంద్ ఇటీవలే నువ్వా నేనా అనే సినిమాలో నటించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్లో ఉన్న ఈ సినిమా కోసం దర్శకుడు అనీష్ కొత్త వారిని ఎంపిక చేసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.
అనీష్ కురివిల్లా డైరెక్షన్లో శర్వానంద్?
అనీష్ కురివిల్లా డైరెక్షన్లో శర్వానంద్?
Published on Apr 22, 2012 9:52 PM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : హీరో నారా రోహిత్ – ‘సుందరకాండ’ క్లీన్ చిత్రంగా అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- సెన్సార్ ముగించుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
- ‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్లో డార్లింగ్ బిజీ!
- మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్కు అన్నీ లాక్..!
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- ‘బన్నీ – అట్లీ’ సినిమాలో బ్రదర్ సెంట్ మెంట్ !
- స్పాన్సర్ లేకుండా ఆసియా కప్: డ్రీమ్11తో బీసీసీఐ మూడు సంవత్సరాల ఒప్పందం మధ్యలో రద్దు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?