వెంకటేష్ రాబోతున్న చిత్రం షాడో ఈ జూన్ లో ముంబై లో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ మధ్యనే ఈ చిత్రం స్విట్జర్ల్యాండ్ లో తాప్సీ మరియు వెంకటేష్ ల మీద రెండు పాటలు చిత్రీకరించారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ ఒకటి నుండి రాజ సుందరం పర్యవేక్షణలో ఒక పాటను చిత్రీకరించనున్నారు. దీని తరువాత చిత్ర బృందం జూన్ 17 నుండి ముంబై లో చిత్రీకరణకు వెళ్తుంది. ఈ చిత్రం లో శ్రీకాంత్ మధురిమ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్ కొత్తగా కనిపించనున్న ఈ చిత్రం లో ఈయన డాన్ పాత్ర పోషిస్తున్నారు. పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా కోన వెంకట్ మరియు గోపి మోహన్ లు కథను అందిస్తున్నారు.
జులై లో ముంబై పయనమవనున్న షాడో బృందం
జులై లో ముంబై పయనమవనున్న షాడో బృందం
Published on May 25, 2012 5:03 PM IST
సంబంధిత సమాచారం
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?