ప్రముఖ చాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ దబాంగ్-2 చిత్రం చెయ్యట్లేదు. కొద్ది వారాల క్రితం మేము ప్రచురించిన కథనం ప్రకారం సెంథిల్ దబాంగ్-2 చిత్రం తో బాలివుడ్ లో ఆరంగేట్రం చెయ్యబోతున్నారు అని చెప్పాము. “మగధీర” మరియు “అరుంధతి” వంటి చిత్రాలలో పని తనం చూసి దబాంగ్ -2 చిత్ర దర్శకుడు అర్బాజ్ ఖాన్ ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ ని ఎంపిక చేసుకున్నారు. మూడు రోజుల చిత్రీకరణ జరిగిన తరువాత సల్మాన్ ఖాన్ మరియు సెంథిల్ రెండు విభిన్న రకాలుగా ఆలోచించడం మరియు సల్మాన్ ఖాన్ కి సెంథిల్ పనిలో వేగం నచ్చకపోవటంతో ఈ చిత్రం నుండి సెంథిల్ తప్పుకున్నారు “ఏక్ థా టైగర్” చిత్రానికి చాయాగ్రహణం అందిస్తున్న అజీం కుమార్ ఈ స్థానాన్ని భర్తీ చేశారు.
దబంగ్-2 నుండి తప్పుకున్న సెంథిల్ కుమార్
దబంగ్-2 నుండి తప్పుకున్న సెంథిల్ కుమార్
Published on Mar 19, 2012 7:24 PM IST
సంబంధిత సమాచారం
- అనుష్క ‘ఘాటి’లో అడుగు పెడుతున్న హీరో తల్లి.. ఎవరంటే..?
- చిరు-బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్.. గుడ్ న్యూస్ వచ్చేది ఎప్పుడంటే..?
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్పై మీ అభిప్రాయం..?
- విశ్వంభర నుంచి మెగా బ్లాస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. గ్రాఫిక్స్తో గూస్బంప్స్ ఖాయం..!
- తమ్ముడు ట్రీట్స్ తో అన్నయ్య సినిమా రీరిలీజ్!
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- వీడియో : విశ్వంభర – మెగా బ్లాస్ట్ గ్లింప్స్ (చిరంజీవి, త్రిష)