రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న గ్రాఫికాల్ బొనంజా ‘ఈగ’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిహ్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో అందించేందుకు ఈగ టీం చాలా కష్ట పడుతుందని రాజమౌళి అంటున్నాడు. పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాకి పనిచేస్తున్నారు. ఇటీవల ఏప్రిల్ మొదటి వారంలో ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. రాజమౌళి ఈ సినిమా కోసం చాలా గంటలు పోస్ట్ ప్రొడక్షన్ కోసం కష్టపడుతున్నట్లు సమాచారం. ఎమ్ ఎమ్ కీరవాణి కూడా ప్రస్తుతం ఈ చిత్రానికి రీ రికార్డింగ్ అందించే పనిలో ఉన్నారు. నాని మరియు సమంతా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో సుదీప్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈగ తెలుగుతో పాటుగా తమిళ్లో కూడా ఒకేసారి విడుదల కానుంది.
ఈగ కోసం విపరీతంగా కష్టపడుతున్న రాజమౌళి
ఈగ కోసం విపరీతంగా కష్టపడుతున్న రాజమౌళి
Published on Apr 16, 2012 7:43 PM IST
సంబంధిత సమాచారం
- 3BHK మూవీపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఫిదా..!
- పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ బుకింగ్స్ రేపు షురూ.. ఆసక్తిగా చూస్తున్న ఫ్యాన్స్..!
- ఇంటర్వ్యూ : హీరో నారా రోహిత్ – ‘సుందరకాండ’ క్లీన్ చిత్రంగా అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- సెన్సార్ ముగించుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
- ‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్లో డార్లింగ్ బిజీ!
- మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్కు అన్నీ లాక్..!
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?