యంగ్ టైగర్ ఎన్టీయార్ “దమ్ము” చిత్రానికి కాను కర్ణాటక మార్కెట్ ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ చిత్రం కర్ణాటక లో మాత్రమే 150 స్క్రీన్స్ మీద విడుదల కానుంది. ఇన్ని తెరల మీద విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రం ఇదే. కర్ణాటక లో తెలుగు చిత్ర ఆదిపత్యానికి ఇది మరో సానుకూల సంజ్ఞ. ఏప్రిల్ 27 న విడుదల కానున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలయిన వారం వరకు అక్కడ ఎటువంటి పెద్ద చిత్రాలు విడుదల కావట్లేదు. కీరవాణి సంగీతం అందించగా ఏ.వల్లభ నిర్మించారు. త్రిష మరియు కార్తీక లు ప్రధాన పాత్రలు పోషించారు.
“దమ్ము” చిత్రంతో కర్ణాటకను లక్ష్యం చేసుకున్న ఎన్టీయార్
“దమ్ము” చిత్రంతో కర్ణాటకను లక్ష్యం చేసుకున్న ఎన్టీయార్
Published on Apr 23, 2012 10:40 PM IST
సంబంధిత సమాచారం
- అల్లు అర్జున్ – అట్లీ సినిమా కోసం హాలీవుడ్ తోపు కంపెనీ.. ఇక ఇంటర్నేషనల్ స్థాయిలో AA22 మార్కెట్..!
- ఇంటర్వ్యూ : నిర్మాత రాజీవ్ రెడ్డి – ‘ఘాటి’లో అనుష్క ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో ఇరగదీశారు..!
- 3BHK మూవీపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఫిదా..!
- పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ బుకింగ్స్ రేపు షురూ.. ఆసక్తిగా చూస్తున్న ఫ్యాన్స్..!
- ఇంటర్వ్యూ : హీరో నారా రోహిత్ – ‘సుందరకాండ’ క్లీన్ చిత్రంగా అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- సెన్సార్ ముగించుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
- ‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్లో డార్లింగ్ బిజీ!
- మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్కు అన్నీ లాక్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?