నిఖిల్ మరియు స్వాతి ఒక చిత్రంలో కలిసి నటించబోతున్నారు. అన్ని సరిగ్గా జరిగితే సుధీర్ వర్మ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. గతంలో “హైదరాబాద్ నవాబ్స్”,”అంగ్రేజ్” , “యువత”, “ఆంజనేయులు”, “నిన్న నేడు రేపు” అసిస్టెంట్ డైరెక్టర్ గా మరియు నిఖిల్ ప్రధాన పాత్రలో వచ్చిన “వీడు తేడా” చిత్రానికి చీఫ్ అసోసియేట్ గా పని చేశారు. ఇప్పుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి “స్వామి రారా” అనే పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం “డెల్లి బెల్లీ” లాగా ఉండబోతుందని సమాచారం ఈ మధ్య విడుదలయిన నిఖిల్ “డిస్కో” చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది ఈ చిత్రం ఎం చేస్తుందో వేచి చూడాలి.
కొత్త చిత్రం కోసం కలవనున్న నిఖిల్, స్వాతి?
కొత్త చిత్రం కోసం కలవనున్న నిఖిల్, స్వాతి?
Published on May 28, 2012 11:37 PM IST
సంబంధిత సమాచారం
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?