సెన్సార్ బోర్డు వారు జారి చేసే సర్టిఫికేట్ ల గురించి పరిశ్రమలో పెద్ద చర్చలే జరుగుతూ వచ్చాయి. గత కొంత కాలంగా సెన్సార్ వారు కాస్త ఎక్కువ చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు అభిప్రాయ పడ్డాయి. తాజా సమాచారం ప్రకారం సెన్సార్ వారు సర్టిఫికేట్ లు జారి చేసే విషయం లో భారీ మార్పులు జరగనున్నాయి. ఇప్పుడున్న యు,యు/ఏ మరియు ఏ మాత్రమే ఉన్న సెన్సార్ బోర్డు లో కొత్తగా ఏ+,12+ మరియు 15+ వంటి కొత్త సర్టిఫికేట్ లను , హింస ,శృంగారం పాళ్ళు ఎక్కువున్న చిత్రానికి ఏ+, చిత్రం లో హింస మరియు శృంగారం పాళ్ళు లేకపోయినా భాష రెచ్చగొట్టేల ఉంటె ఆ చిత్రానికి 15+ సర్టిఫికేట్ ని ఇస్తారు.ఈ విధానాలు ఇంకా అమలు లోకి రాకపోయినా త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధానాలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎటువంటి మార్పులు తెస్తుందో చూడాలి మరి.
సెన్సార్ విధానాల్లో భారీ మార్పులు
సెన్సార్ విధానాల్లో భారీ మార్పులు
Published on Apr 4, 2012 12:26 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- పవన్ స్పెషల్ విషెస్ కి చిరు అంతే స్పెషల్ రిప్లై!
- విశ్వంభర: మొత్తానికి పోయిందంతా వెనక్కి!
- ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘సార్ మేడం’
- ‘విశ్వంభర’ టీజర్.. తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ!
- ఆ సినిమాలో పూజా ఔట్.. శ్రుతి ఇన్.. నిజమేనా..?
- వెయ్యి కోట్ల కల.. సగం కూడా సాధించని కూలీ
- భవిష్యత్ కెప్టెన్లపై బీసీసీఐ దృష్టి: టీమిండియా కొత్త నాయకులు వీరేనా?
- పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘ఆత్మ కథ’ చిత్రం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్పై మీ అభిప్రాయం..?
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- ‘విశ్వంభర’ టీజర్.. తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ!