గత కొంత కాలంగా మధు శాలిని తెలుగు చిత్రాలలో కనిపించలేదు.కాని మిగిలిన పరిశ్రమలలో ఈ భామకు మంచి అవకాశాలు వస్తున్నాయి. గత సంవత్సరం ఈ భామ బాల దర్శకత్వంలో అవన్-ఇవన్ (వాడు-వీడు) చిత్రంలో ప్రధాన పాత్ర్రలో నటించింది. తరువాత రామ్ గోపాల్ వర్మ “డిపార్టుమెంటు” చిత్రంలో గ్యాంగ్ స్టర్ పాత్ర దక్కించుకుంది. ఈ పాత్ర కోసం తనను తాను మలుచుకున్న తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ తన రెండవ హిందీ చిత్రం ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించ బోతున్న చిత్రం భూత్-2 చిత్రంలో మధు శాలిని ప్రధాన పాత్ర చేయ్యబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే చిత్రీకరణ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు. ఇది కాకుండా శంకర్ మార్తాండ్ రాబోతున్న చిత్రం “పొగ” లో ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.
భూత్-2 లో మధు శాలిని?
భూత్-2 లో మధు శాలిని?
Published on Apr 20, 2012 4:25 PM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : హీరో నారా రోహిత్ – ‘సుందరకాండ’ క్లీన్ చిత్రంగా అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- సెన్సార్ ముగించుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
- ‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్లో డార్లింగ్ బిజీ!
- మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్కు అన్నీ లాక్..!
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- ‘బన్నీ – అట్లీ’ సినిమాలో బ్రదర్ సెంట్ మెంట్ !
- స్పాన్సర్ లేకుండా ఆసియా కప్: డ్రీమ్11తో బీసీసీఐ మూడు సంవత్సరాల ఒప్పందం మధ్యలో రద్దు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?