గౌతం మీనన్ తెరకెక్కిస్తున్న ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ చిత్రం సంగీతాభిమానులకు విందు భోజనంలా రాబోతుంది. రొమాంటిక్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఇళయరాజా, యువన్ శంకర్ రాజా, ప్రముఖ గాయకుడు కార్తీక్ పాటలు పాడారు. ఈ విషయాన్ని గౌతం మీనన్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంటు ద్వారా తెలిపాడు. ఇళయరాజా గారు ఈ చిత్రం కోసం అధ్బుతమైన స్వరాలూ సమకూర్చినట్లు అవి ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటాయని అన్నాడు. ఈ చిత్ర తెలుగు వెర్షన్లో నాని, సమంతా నటిస్తుండగా ఎమ్ఎస్ ప్రభు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం తెరకెక్కుతుంది.
ఎటో వెళ్ళిపోయింది మనసు అని పాడుతున్న ఇళయరాజా, యువన్
ఎటో వెళ్ళిపోయింది మనసు అని పాడుతున్న ఇళయరాజా, యువన్
Published on Feb 29, 2012 10:00 PM IST
సంబంధిత సమాచారం
- కొరటాల, చైతు ప్రాజెక్ట్ రూమర్స్ పై క్లారిటీ!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే