అల్లు శిరీష్ తన ఆరంగేట్ర చిత్రం “గౌరవం” గురించి కాస్త ఆత్రుతగా వున్నారు. యామి గౌతం ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన నటించనుంది. రాధా మోహన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ప్రకాశ్ రాజ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ “గౌరవం పక్కా కమర్షియల్ చిత్రం ఈ చిత్రంలో అన్ని రకాల ప్రేక్షకులకు కావలసిన అంశాలున్నాయి తెలుగు మరియు తమిళంలో ఆరంగేట్రానికి ఇది సరయిన కథ” అని చెప్పారు. ఈ రోజు శిరీష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని లాంచనంగా ప్రకటించారు గత కొన్ని నెలలుగా నటన డాన్స్ మరియు ఫైట్స్ లో ముంబైలో శిక్షణ తీసుకున్నారు. చాలా కథలు విన్నాక రాధా మోహన్ చెప్పిన “గౌరవం” కథ నచ్చి ఈ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం మైసూరు లో జూన్ 18న మొదలు కానుంది. తమన్ సంగీతం అందించనున్నారు.
గౌరవం పక్కా కమర్షియల్ చిత్రం – అల్లు శిరీష్
గౌరవం పక్కా కమర్షియల్ చిత్రం – అల్లు శిరీష్
Published on May 30, 2012 9:28 PM IST
సంబంధిత సమాచారం
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?