కింగ్ అక్కినేని నాగార్జున భారీ బడ్జెట్ సోషియో ఫాంటసి చిత్రం “ఢమరుకం” ఈ జూలైలో విడుదలకి సిద్దమయ్యింది. ఈ చిత్రానికి సంభందించిన కొత్త సెట్ స్టిల్స్ నిన్న విడుదల చేశారు. ఈ ఆసక్తి కరమయిన స్టిల్స్ కి ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తుంది. పరిశ్రమ వర్గాలు దీని గురించే మాట్లాడుతున్నారు నాగ్ ఈ చిత్రంతో తన మాయాజాలాన్ని తిరిగి చేస్తారేమో అని వేచి చూస్తున్నారు. స్టిల్స్ చూస్తుంటే సాంకేతిక విలువల్లో ఎటువంటి అవకాశం తీసుకున్నట్టు కనిపించలేదు. ఈ చిత్రం కోసం వేచి చూసే వాళ్ళలో నేను ఒకడిని అని ఒక ప్రముఖ డిస్ట్రిబ్యుటర్ అన్నారు. ఈ చిత్రం నిర్మాణాంతర పనుల్లో చివరి దశలో ఉంది ఒక పాట చిత్రీకరించాల్సి ఉంది. ఈ చిత్రానికి శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా డి.వెంకట్ ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ చిత్ర బడ్జెట్ దాదాపుగా 30 కోట్లు ఉండవచ్చని అంచనా. నాగార్జున కెరీర్ లో అత్యంత ఖరీదయిన ఈ చిత్రం లో అనుష్క కథానాయిక.
ఢమరుకం స్టిల్స్ కి అద్బుతమయిన స్పందన
ఢమరుకం స్టిల్స్ కి అద్బుతమయిన స్పందన
Published on May 25, 2012 5:01 PM IST
సంబంధిత సమాచారం
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?