వై దిస్ కోలవెరి డి ? పాట పాడిన తరువాత ధనూష్ కి ఏది పట్టుకున్న బంగారమే అవుతుంది. దేశవ్యాప్తంగా తను ఒక తూఫాను ని సృష్టించాడు. ఈ మధ్యనే బాలివుడ్ అగ్ర తారాగణం ముందు ఈ పాటను పాడి వినిపించారు. రతన్ టాటా కూడా ధనూష్ ని కలిసి ఈ పాట గురించి చర్చించారు. మన దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దగ్గర నుండి ధనూష్ కి పిలుపు వచ్చినట్టు. జపాన్ ప్రధాన మంత్రి తో జరగనున్న బోజనానికి పిలిచినతుట్ సమాచారం. సెల్వరాఘవన్ “మయక్కం ఎ”న్న చిత్రం తరువాత ధనూష్ ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న “3 ” చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత హిందీ లో ఒక చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్టు సమాచారం.
ధనూష్ కి పిలుపునిచ్చిన ప్రధాని
ధనూష్ కి పిలుపునిచ్చిన ప్రధాని
Published on Dec 27, 2011 1:54 AM IST
సంబంధిత సమాచారం
- అఫీషియల్: సూర్య తెలుగు సినిమాలో కేజీయఫ్ నటి
- ఓటీటీలో కూడా ‘ఓజి’ ఊచకోత!
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- విక్రమ్ కొడుక్కి తెలుగు ఆడియెన్స్ మంచి వెల్కమ్
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- అది ఒక అద్భుతమైన వేదిక – ప్రియమణి
- యంగ్ హీరోతో సీనియర్ దర్శకుడు ఫిక్స్ !
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో స్పెషల్ ఎపిసోడ్
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ స్టార్ తో ‘కే ర్యాంప్’ హీరో
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘మాస్ జాతర’ ట్రైలర్ ఫీస్ట్ కి డేట్ వచ్చేసింది!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఖాయం!
- ‘శంకర వరప్రసాద్ గారు’తో మెగాస్టార్ ఆ ఫీట్ కొడతారా..?
- ‘బన్నీ – అట్లీ’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !


