పూరి జగన్నాథ్ దేవుడు చేసిన మనుషులు చిత్ర ప్రధాన భాగం చిత్రీకరణ త్వరగా ముగిస్తున్నారు. గత నెల నుండి ఈ చిత్రం బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈరోజు పూరి జగన్నాథ్ ఈ చిత్ర టాకీ భాగం పూర్తయ్యింది అని ప్రకటించారు. నాలుగు పాటలు మినహా మిగిలిన చిత్ర చిత్రీకరణ ముగిసిందని తెలిపారు. రవి తేజ మరియు ఇలియానా లు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ వేసవికి “సైలంట్ కిల్లెర్ ” కాబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. “బిజినెస్ మాన్” వంటి భారీ విజయం తరువాత పూరి తన తరువాతి చిత్రాన్ని మూడు నెలల్లో ముగించాలని నిర్ణయించుకున్నారు. రఘు కుంచె ఈ చిత్రానికి సంగీతం అందించారు. బి వి ఎస్ ఎం ప్రసాద్ ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ లో విడుదల కానుంది.
దేవుడు చేసిన మనుషులు టాకీ పూర్తి
దేవుడు చేసిన మనుషులు టాకీ పూర్తి
Published on Apr 27, 2012 11:02 AM IST
సంబంధిత సమాచారం
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అల్లు అర్జున్ – అట్లీ సినిమా కోసం హాలీవుడ్ తోపు కంపెనీ.. ఇక ఇంటర్నేషనల్ స్థాయిలో AA22 మార్కెట్..!
- ఇంటర్వ్యూ : నిర్మాత రాజీవ్ రెడ్డి – ‘ఘాటి’లో అనుష్క ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో ఇరగదీశారు..!
- 3BHK మూవీపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఫిదా..!
- పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ బుకింగ్స్ రేపు షురూ.. ఆసక్తిగా చూస్తున్న ఫ్యాన్స్..!
- ఇంటర్వ్యూ : హీరో నారా రోహిత్ – ‘సుందరకాండ’ క్లీన్ చిత్రంగా అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- సెన్సార్ ముగించుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?