పూరి జగన్నాథ్ దేవుడు చేసిన మనుషులు చిత్ర ప్రధాన భాగం చిత్రీకరణ త్వరగా ముగిస్తున్నారు. గత నెల నుండి ఈ చిత్రం బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈరోజు పూరి జగన్నాథ్ ఈ చిత్ర టాకీ భాగం పూర్తయ్యింది అని ప్రకటించారు. నాలుగు పాటలు మినహా మిగిలిన చిత్ర చిత్రీకరణ ముగిసిందని తెలిపారు. రవి తేజ మరియు ఇలియానా లు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ వేసవికి “సైలంట్ కిల్లెర్ ” కాబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. “బిజినెస్ మాన్” వంటి భారీ విజయం తరువాత పూరి తన తరువాతి చిత్రాన్ని మూడు నెలల్లో ముగించాలని నిర్ణయించుకున్నారు. రఘు కుంచె ఈ చిత్రానికి సంగీతం అందించారు. బి వి ఎస్ ఎం ప్రసాద్ ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ లో విడుదల కానుంది.
దేవుడు చేసిన మనుషులు టాకీ పూర్తి
దేవుడు చేసిన మనుషులు టాకీ పూర్తి
Published on Apr 27, 2012 11:02 AM IST
సంబంధిత సమాచారం
- ‘బన్నీ – అట్లీ’ సినిమాలో బ్రదర్ సెంట్ మెంట్ !
- స్పాన్సర్ లేకుండా ఆసియా కప్: డ్రీమ్11తో బీసీసీఐ మూడు సంవత్సరాల ఒప్పందం మధ్యలో రద్దు
- విషాదం: ప్రముఖ నటుడు మృతి
- లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న ‘పూరి’ ?
- పవన్ ‘ఓజీ’ ప్యాచ్ వర్క్ పై క్లారిటీ !
- అఖిల్ ‘లెనిన్’ కోసం స్టార్ హీరోయిన్ ?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘బన్నీ’ కెరీర్ లోనే హైలైట్ సీక్వెన్స్ అట !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!