యంగ్ టైగర్ ఎన్ .టి.ఆర్ నటిస్తున్న చిత్రం “దమ్ము” చిత్రీకరణ వేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతుం ఈ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్ శివార్లలో జరుగుతుంది. ఈ నెల 26 న చిత్ర బృందం పొల్లాచ్చి కి పోతున్నట్టు సమాచారం గతం లో కూడా ఒకసారి పొల్లాచ్చి కి వెళ్లి వాతావరణం సహకరించకపోవటం తో చిత్రీకరణ జరపకుండా తిరిగి వచ్చేసారు. త్రిష కథానాయికగా చేస్తుండగా కార్తీక మరో కథానాయికగా చేస్తుంది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా అలెగ్జాండర్ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు క్రియేటివ్ కమర్షియల్స్ పతాకం పై కే.ఎస్.రామా రావు సమర్పిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. సంక్రాంతి కి “ఫస్ట్ లుక్” విడుదల చేస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!