యంగ్ టైగర్ ఎన్ .టి.ఆర్ నటిస్తున్న చిత్రం “దమ్ము” చిత్రీకరణ వేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతుం ఈ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్ శివార్లలో జరుగుతుంది. ఈ నెల 26 న చిత్ర బృందం పొల్లాచ్చి కి పోతున్నట్టు సమాచారం గతం లో కూడా ఒకసారి పొల్లాచ్చి కి వెళ్లి వాతావరణం సహకరించకపోవటం తో చిత్రీకరణ జరపకుండా తిరిగి వచ్చేసారు. త్రిష కథానాయికగా చేస్తుండగా కార్తీక మరో కథానాయికగా చేస్తుంది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా అలెగ్జాండర్ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు క్రియేటివ్ కమర్షియల్స్ పతాకం పై కే.ఎస్.రామా రావు సమర్పిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. సంక్రాంతి కి “ఫస్ట్ లుక్” విడుదల చేస్తున్నారు.
పొల్లాచ్చి లో “దమ్ము” నూతన షెడ్యూల్
పొల్లాచ్చి లో “దమ్ము” నూతన షెడ్యూల్
Published on Jan 6, 2012 2:08 AM IST
సంబంధిత సమాచారం
- అఫీషియల్: సూర్య తెలుగు సినిమాలో కేజీయఫ్ నటి
- ఓటీటీలో కూడా ‘ఓజి’ ఊచకోత!
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- విక్రమ్ కొడుక్కి తెలుగు ఆడియెన్స్ మంచి వెల్కమ్
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- అది ఒక అద్భుతమైన వేదిక – ప్రియమణి
- యంగ్ హీరోతో సీనియర్ దర్శకుడు ఫిక్స్ !
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో స్పెషల్ ఎపిసోడ్
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ స్టార్ తో ‘కే ర్యాంప్’ హీరో
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘మాస్ జాతర’ ట్రైలర్ ఫీస్ట్ కి డేట్ వచ్చేసింది!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఖాయం!
- ‘శంకర వరప్రసాద్ గారు’తో మెగాస్టార్ ఆ ఫీట్ కొడతారా..?
- ‘బన్నీ – అట్లీ’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !


