భారత దేశం లో బాగా ప్రాచుర్యం పొందిన కథానాయకులలో అమితాబ్ బచ్చన్ ఒకరు. అయన గుర్తింపు మరియు అయన స్టైల్ “కౌన్ బనేగా కరోడ్ పతి” కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. ఈ కార్యక్రమం లో సాధారణ అభిమాని ఒక సూపర్ స్టార్ ముందు కూర్చుని మాట్లాడే అవకాశం ఉండటం అందరిని ఆకట్టుకుంది. దశాబ్ద కాలం సాగిన ఈ కార్యక్రమం అప్పట్లో ఒక సంచలనం మళ్ళి ఇప్పుడు బచ్చన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సమాచారం ప్రకారం బచ్చన్ మూడు సంవత్సరాలు సోనీ వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి 2011 లో అద్బుతమయిన స్పందన వచ్చింది టి.ఆర్.పి కూడా ఊహించని స్థాయిలో పెరిగింది. ఈ సంవత్సరం ఆగస్ట్ నుండి ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది షూటింగ్ వేసవి కాలం లో మొదలవుతుంది.
కే.బి.సి.లో మళ్ళి కనపడబోతున్న అమితాబ్ బచ్చన్
కే.బి.సి.లో మళ్ళి కనపడబోతున్న అమితాబ్ బచ్చన్
Published on Jan 2, 2012 8:29 PM IST
సంబంధిత సమాచారం
- అది ఒక అద్భుతమైన వేదిక – ప్రియమణి
- యంగ్ హీరోతో సీనియర్ దర్శకుడు ఫిక్స్ !
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో స్పెషల్ ఎపిసోడ్
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ప్రభాస్ ‘స్పిరిట్’ పై క్రేజీ న్యూస్
- ‘బన్నీ – అట్లీ’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !
- అలాంటి సినిమాలకు రజినీ దూరం..?
- ‘శంకర వరప్రసాద్ గారు’తో మెగాస్టార్ ఆ ఫీట్ కొడతారా..?
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఖాయం!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ స్టార్ తో ‘కే ర్యాంప్’ హీరో
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘మాస్ జాతర’ ట్రైలర్ ఫీస్ట్ కి డేట్ వచ్చేసింది!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఖాయం!
- ‘శంకర వరప్రసాద్ గారు’తో మెగాస్టార్ ఆ ఫీట్ కొడతారా..?
- ‘బన్నీ – అట్లీ’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !


