భారత దేశం లో బాగా ప్రాచుర్యం పొందిన కథానాయకులలో అమితాబ్ బచ్చన్ ఒకరు. అయన గుర్తింపు మరియు అయన స్టైల్ “కౌన్ బనేగా కరోడ్ పతి” కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. ఈ కార్యక్రమం లో సాధారణ అభిమాని ఒక సూపర్ స్టార్ ముందు కూర్చుని మాట్లాడే అవకాశం ఉండటం అందరిని ఆకట్టుకుంది. దశాబ్ద కాలం సాగిన ఈ కార్యక్రమం అప్పట్లో ఒక సంచలనం మళ్ళి ఇప్పుడు బచ్చన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సమాచారం ప్రకారం బచ్చన్ మూడు సంవత్సరాలు సోనీ వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి 2011 లో అద్బుతమయిన స్పందన వచ్చింది టి.ఆర్.పి కూడా ఊహించని స్థాయిలో పెరిగింది. ఈ సంవత్సరం ఆగస్ట్ నుండి ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది షూటింగ్ వేసవి కాలం లో మొదలవుతుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?