అదేనండి మేము మాట్లాడుతున్నది విక్టరీ వెంకటేష్ మరియు రానా గురించి. రానా దగ్గుబాటి రాబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ “కృష్ణం వందే జగద్గురు” చిత్ర చిత్రీకరణను ఈరోజు వెంకటేష్ వీక్షించారు. నానక్రాంగూడా లో ప్రత్యేకంగా ఈ చిత్రం కోసమే నిర్మించిన సెట్ లో రాత్రి చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర చిత్రీకరణకు అతిధులుగా వెంకటేష్ మాత్రమే కాకుండా హీరో నాని మరియు శర్వానంద్ కూడా విచ్చేసినట్టు రానా తెలిపారు. “కృష్ణం వందే జగద్గురు చిత్ర సెట్ ఈరోజు అతిధులతో నిండింది విక్టరీ వెంకటేష్ ,నని మరియు శర్వానంద్ ఈ చిత్ర సెట్ కి విచ్చేశారు” అని రానా ట్వీట్ చేశారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
అబ్బాయి షూటింగ్లో బాబాయ్
అబ్బాయి షూటింగ్లో బాబాయ్
Published on May 31, 2012 9:31 PM IST
సంబంధిత సమాచారం
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?