బాల కృష్ణ చిత్రం ఆదిత్య 369 సీక్వెల్ గురించి పరిశ్రమలో బాగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో ప్రధాన కథానాయిక కోసం వెతుకుతున్నారు కాని వర్గాల సమాచారం ప్రకారం అనుష్క దాదాపుగా ఖరారయ్యింది. గతంలో అనుష్క బాలకృష్ణ కలిసి “ఒక్క మగాడు” చిత్రంలో కనిపించారు. గత కొంత కాలంగా అనుష్క ఎటువంటి చిత్రానికి సంతకం చెయ్యకపోయినా దాదాపుగా అన్ని పెద్ద చిత్రాలకు ఈ నటి పేరు వినిపిస్తూ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం అనుష్క చాలా తమిళ చిత్రాలతో బిజీ గా ఉంది. తాండవం మరియు అలెక్స్ పాండియన్ చిత్రాలు ఇందులో ఉన్నాయి. సింగీతం శ్రీనివాస రావు ఈ సీక్వెల్ కి దర్శకత్వం వహించబోతున్నారు. వినోద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొండ కృష్ణమ రాజు సమర్పిస్తున్నారు ఈ ఆగస్ట్ లో ఈ చిత్రం మొదలయ్యే అవకాశాలున్నాయి.
బాలయ్య ఆదిత్య 369 సీక్వెల్ లో అనుష్క?
బాలయ్య ఆదిత్య 369 సీక్వెల్ లో అనుష్క?
Published on May 25, 2012 5:04 PM IST
సంబంధిత సమాచారం
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?