సౌత్ ఇండియన్ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం “ఐ”. తాజా సమాచారం ప్రకారం అమీ జాక్సన్ ఈ చిత్రంలో ఒక కథానాయికగా ఎంపికయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మొదట ఈ చిత్రంలో సమంత కథానాయికగా ఎంపికయ్యారు కానీ ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడం మరియు తన కాల్షీట్లు కుదరకపోవడంతో ఈ చిత్రం నుండి తప్పుకున్నారు. ఇద్దరు కథానాయికలు ఉన్న ఈ చిత్రంలో ఒక కథానాయికగా అమీ జాక్సన్ ఎంపికయ్యారు, ఈ చిత్ర దర్శకుడు శంకర్ మరియు నిర్మాత ఆస్కార్ రవి చంద్రన్ ప్రస్తుతం ఈ చిత్ర మొదటి కథానాయికను వెతికే పనిలో ఉన్నారు . విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సంతానం మరియు సురేష్ గోపిలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు.
బంపర్ ఆఫర్ కొట్టేసిన అమీ జాక్సన్
బంపర్ ఆఫర్ కొట్టేసిన అమీ జాక్సన్
Published on Jul 1, 2012 5:48 PM IST
సంబంధిత సమాచారం
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?