ఈ మధ్యనే బాలీవుడ్లో విడుదలయిన ‘డర్టీ పిక్చర్’, ‘హేట్ స్టోరీ’ చిత్రాలను పోలిన చిత్రం తెలుగు ఓ కూడా రాబోతుంది . కామ్నజఠ్మలాని, శ్వేతాబసుప్రసాద్, నిఖిత, భానుశ్రీమెహ్రా ప్రధాన పాత్రలలో కనిపించబోతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం బుధవారం హైదరాబాద్లో మొదలైంది. ఉదయ్కాంత్ ఈ చిత్రానికి దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బెల్లంకొండ సురేష్ కెమెరా స్విచాన్ చేశారు.దర్శకుల సంఘం అధ్యక్షులు సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘నలుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథగా ఈ చిత్రం ఉండబోతుంది. ఇందులో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ చిత్రీకరణ చేస్తామని నిర్మాత తెలిపారు. మంచి పాత్రలో నటిస్తున్నందుకు ఈ నలుగురు కథానాయికలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
నలుగురు అమ్మాయిల జీవితాల ఆధారంగా సినిమా
నలుగురు అమ్మాయిల జీవితాల ఆధారంగా సినిమా
Published on May 4, 2012 12:42 AM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : హీరో నారా రోహిత్ – ‘సుందరకాండ’ క్లీన్ చిత్రంగా అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- సెన్సార్ ముగించుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
- ‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్లో డార్లింగ్ బిజీ!
- మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్కు అన్నీ లాక్..!
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- ‘బన్నీ – అట్లీ’ సినిమాలో బ్రదర్ సెంట్ మెంట్ !
- స్పాన్సర్ లేకుండా ఆసియా కప్: డ్రీమ్11తో బీసీసీఐ మూడు సంవత్సరాల ఒప్పందం మధ్యలో రద్దు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?