కృష్ణుడి తో “నాకు ఓ లవరుంది” చిత్రాన్ని నిర్మించిన కే.సురేష్ బాబు, “1940లో ఒక గ్రామం” చిత్రం తో జాతీయ అవార్డ్ ని గెలుచుకున్న దర్శకుడు నరసింహ నంది కలిసి ఒక చిత్రాన్ని చెయ్యబోతున్నారు. ప్రముఖ హీరో నటించబోతున్న ఈ చిత్రం లో పలువురు ప్రముఖ తారలు కనిపించబోతున్నారు. క్రీడా నేఫధ్యానికి వాణిజ్య అంశాలు జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ చిత్ర పాటల రికార్డింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రానికి మురళి మోహన్ రెడ్డి కెమెరా అందిస్తున్నారు.
“1940లొ ఒక గ్రామం” దర్శకుడి మరో చిత్రం
“1940లొ ఒక గ్రామం” దర్శకుడి మరో చిత్రం
Published on Apr 6, 2012 9:02 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- పవన్ స్పెషల్ విషెస్ కి చిరు అంతే స్పెషల్ రిప్లై!
- విశ్వంభర: మొత్తానికి పోయిందంతా వెనక్కి!
- ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘సార్ మేడం’
- ‘విశ్వంభర’ టీజర్.. తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ!
- ఆ సినిమాలో పూజా ఔట్.. శ్రుతి ఇన్.. నిజమేనా..?
- వెయ్యి కోట్ల కల.. సగం కూడా సాధించని కూలీ
- భవిష్యత్ కెప్టెన్లపై బీసీసీఐ దృష్టి: టీమిండియా కొత్త నాయకులు వీరేనా?
- పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘ఆత్మ కథ’ చిత్రం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్పై మీ అభిప్రాయం..?
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్తోనే రికార్డులు పటాపంచలు
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్ను దక్కించుకున్నది వీరే..!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- ‘విశ్వంభర’ టీజర్.. తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ!