ప్రభాస్ రాబోతున్న చిత్రం “మిర్చి” చిత్ర చిత్రీకరణ ప్రస్తుతం బ్యాంకాక్లో జరుగుతుంది. అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ రచయిత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. వంశీ కృష్ణ రెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ప్రభాస్ మరియు రిచా మీద ఈ షెడ్యూల్ లో సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో చాలా భాగం వరకు పొల్లాచ్చి, తెన్ కాశి మరియు హైదరాబాద్లలో చిత్రీకరించారు. ఇటలీలో రెండు పాటలను విభిన్నంగా చిత్రీకరించినట్టు తెలుస్తుంది. పోస్టర్స్లో ప్రభాస్ లుక్ చూపరులను ఆకట్టుకుంది చిత్రం మీద మరింత అంచనాలను పెంచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మది సినిమాటోగ్రఫీ అందిన్స్తున్నారు.ఈ చిత్ర ఆడియో విడుదల ఈ నెలలోనే జరగనుంది చిత్రాన్ని 2013లో విడుదల చెయ్యనున్నారు.
బ్యాంకాక్లో చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న మిర్చి
బ్యాంకాక్లో చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న మిర్చి
Published on Dec 13, 2012 2:00 PM IST
సంబంధిత సమాచారం
- మరోసారి ఓటీటీలో థ్రిల్ చేసేందుకు వస్తున్న త్రిష
- ‘కిష్కింధపురి’ క్రేజ్ చూశారా.. పది గంటల్లో పదివేలకు పైగా..!
- ఫోటో మూమెంట్ : ఇంటర్వెల్ ఎపిసోడ్ రికార్డింగ్లో ‘అఖండ 2’ టీమ్ బిజీ!
- బాక్సాఫీస్ దగ్గర స్ట్రగుల్ అవుతున్న ‘మదరాసి’
- ‘మిరాయ్’ సర్ప్రైజ్.. రెబల్ సౌండ్ మామూలుగా ఉండదు..!
- ఇంటర్వ్యూ : సూపర్ హీరో తేజ సజ్జా – ‘మిరాయ్’ అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది!
- టీమిండియా విజయ రహస్యం: శివమ్ దూబే అదృష్టం, సూర్యకుమార్ నాయకత్వం
- ట్రాన్స్ ఆఫ్ ఓమి.. విధ్వంసానికి మారుపేరు..!
- ‘ఓజి’ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక ఇదేనా!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”