ఏ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సాయి ధరం తేజ హీరోగా రానున్న చిత్ర ప్రారంభోత్సవం మెగా అభిమానులకు కన్నులపండుగ కానుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరవనున్నారు. నవంబర్ 24న అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ ప్రారంభోత్సవం జరగనుంది. ఇలా వీరందరినీ ఒకే వేదిక మీద చూడటం చాలా అరుదుగా జరుగుతుంటుంది ఈ చిత్రం చిరంజీవి అల్లుడయిన సాయి ధరం తేజ చిత్రం కావడంతో ఇది సాధ్యమయ్యింది. బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా దిల్ రాజు సహా నిర్మాణం అందిస్తున్నారు. ఈ చిత్ర బృందం గురించి మరిన్ని విశేషాలను త్వరలో వెల్లడిస్తారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు ఇదిలా ఉండగా సాయి ధరం తేజ వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రేయ్” చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్నారు
ఒకే వేదిక మీదకి రానున్న మెగా హీరోస్
ఒకే వేదిక మీదకి రానున్న మెగా హీరోస్
Published on Nov 23, 2012 1:57 PM IST
సంబంధిత సమాచారం
- హైదరాబాద్లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- అఫీషియల్ : దుల్కర్ సల్మాన్ ‘కాంత’ రిలీజ్ వాయిదా
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఇంట్రెస్టింగ్ న్యూస్!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!
- ‘ఓజి’ నుంచి ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ కి టైం ఫిక్స్ చేసిన థమన్!
- ఓవర్సీస్ మార్కెట్ లో ‘మిరాయ్’ హవా
- ‘ఓజి’ కి ప్రమోషన్స్ అవసరం లేదా?
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- టీమిండియా ధమాకా: యూఏఈ 13 ఓవర్లలోనే ఆలౌట్, 8 మంది బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్లోనే ఔట్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’