సినిమాలో ఎంతమంది దేవుళ్ళను చూపించినా యముడికి మాత్రం ప్రత్యేకమైన స్థానం వుంటుంది. అప్పటి కైకాల సత్యనారాయణ దగ్గరనుండి మొన్నటి మోహన్ బాబు వరకూ ఆ పాత్రలో ఓడిగిపోయినవారే. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ యమధర్మరాజుగా కనిపించనున్నసినిమా ‘మనుషులతో జాగ్రత్త’. అక్షయ్ తేజ్, విదర్శ జంటగా నటిస్తున్నారు. గోవింద్ వరహా దర్శకుడు. ఈ సినిమాలో కృష్ణభగవాన్ చిత్రగుప్తుని పాత్రలో కనిపించనున్నాడు. మనిషి డబ్బుకోసం ఎలాంటి పనినైనా చేస్తాడు అన్న నేపధ్యంలో ఈ కధను తెరకెక్కిస్తున్నట్టు, సినిమా ఆద్యంతం వినోదభరితంగా సాగుతుందని తెలిపాడు. ‘నాలుగు స్తంభాలాట’ సినిమాలో నటించిన పూర్ణిమ ఈ సినిమాలో నటిస్తుంది. ఇటీవలే కొన్ని ముఖ్య సన్నివేశాలను వైజాగ్ లో తెరకెక్కించారని నిర్మాత తెలిపారు.
మనుషులతో జాగ్రత్త అంటున్న రాజేంద్ర ప్రసాద్
మనుషులతో జాగ్రత్త అంటున్న రాజేంద్ర ప్రసాద్
Published on Jul 3, 2013 10:00 AM IST
సంబంధిత సమాచారం
- నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్.. ఈసారి అలాంటిదా..?
- ఇంటర్వ్యూ : నిర్మాత రామాంజనేయులు జవ్వాజి – ‘భద్రకాళి’ సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్
- ప్రభాస్, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
- ‘లిటిల్ హార్ట్స్’కు మహేష్ ఫిదా.. అతడికి సాలిడ్ ఆఫర్..!
- హైప్ తగ్గించుకోండి.. ‘ఓజి’లో ఈ సీన్స్ లేవు!
- ఫోటో మూమెంట్ : సంప్రదాయ వేషధారణలో ఒకే ఫ్రేమ్లో మెరిసిన క్రికెట్ రాణులు
- తిరువీర్ లేటెస్ట్ కామెడీ డ్రామా ‘ది గ్రేట్ వెడ్డింగ్ షో’ టీజర్ లాంచ్
- వైరల్ వీడియో : జిమ్లో ఎన్టీఆర్ హెవీ వర్కవుట్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
- పిక్ టాక్ : యూఎస్ కాన్సులేట్లో ఎన్టీఆర్.. డ్రాగన్ కోసమే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !