1990లలో సూపర్ స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మనీషా కొయిరాల గత కొద్ది రోజుల క్రితం కాన్సర్ కి గురైంది. ఆమె చాలా రోజులు యుఎస్ లో ట్రీట్ మెంట్ తీసుకుంది. ఆమె ట్రీట్ మెంట్ పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చి త్వరగానే కోలుకుంది. మనీషా ప్రస్తుతం సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపుతోంది అందుకే ఆమె ప్రస్తుతం కథలు వింటోంది. ఇటీవలే ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ నేను సినిమాలు చేయడానికి సిద్దంగా ఉన్నాను. అలాగే సౌత్ ఇండియన్ సినిమాలు చేయడానికి కూడా నేను సిద్దంగా ఉన్నానని’ తెలిపింది. మనిషా కొయిరాల చివరిగా రామ్ గోపాల్ వర్మ తీసిన భూత్ రిటర్న్స్ సినిమాలో కనిపించింది.
సౌత్ సినిమాలపై ఆసక్తి చూపుతున్న మనీషా కొయిరాల
సౌత్ సినిమాలపై ఆసక్తి చూపుతున్న మనీషా కొయిరాల
Published on Nov 24, 2013 1:30 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ పై థమన్ మాస్ రివ్యూ!
- గ్లామరస్ ఫోటోలు : ఫరియా అబ్దుల్లా
- అక్కడ 70 వేలకి పైగా టికెట్స్ తో ర్యాంపేజ్!
- ‘తెలుగు కదా’ కోసం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బ్యూటీ
- బుక్ మై షోలో “మిరాయ్” సెన్సేషన్!
- ‘ఓజి’.. రెబల్ సర్ప్రైజ్ నిజమేనా?
- భారీ స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్న సూర్య !
- ప్రభాస్ ‘స్పిరిట్’లో మరో సీనియర్ హీరో ?
- మాఫియా నేపథ్యంలో ‘బాలయ్య’ సినిమా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ – అక్కడక్కడా ఆకట్టుకునే పొలిటికల్ డ్రామా
- సమీక్ష : జాలీ ఎల్ ఎల్ బి 3 – కొంతమేర మెప్పించే కోర్టు డ్రామా
- ‘ఓజి’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ పై క్రేజీ న్యూస్
- ‘అఖండ 2’ స్పెషల్ సాంగ్ పై కొత్త అప్ డేట్ !
- క్రేజీ.. ‘కాంతార 1’ కోసం దేవా.. వరదరాజ మన్నార్
- ‘ఓజి’ నుంచి ఊహించని అవతార్ లో సలార్ నటి
- ఫోటో మూమెంట్: తన ఫేవరెట్ ఫ్యామిలీ పిక్ షేర్ చేసుకున్న అల్లు అర్జున్ భార్య
- చివరి అంకానికి చేరుకున్న యశ్ ‘టాక్సిక్’