సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర చిత్రీకరణ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. గత రెండు వారాలుగా గోవాలోని పలు అందమైన లోకేషన్లలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ షెడ్యూల్ నవంబర్ 1తో ముగియనుంది. కృతి సనన్ ఈ సినిమా ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్ మరియు డాషింగ్ గా కనిపించబోతున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర, గోపీచంద్ మరియు రామ్ ఆచంట కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సైకలాజికల్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర నిర్మాతలు ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విజువల్స్ చాలా రిచ్ గా రావాలని ఈ సినిమాలో ఒక్క పాట కోసం సుమారు 3 కోట్ల రూపాయలతో ఒక సెట్ ని వేశారు. మహేష్ బాబు – సుకుమార్ – దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
త్వరలోనే ముగియనున్న మహేష్ గోవా ట్రిప్
త్వరలోనే ముగియనున్న మహేష్ గోవా ట్రిప్
Published on Oct 26, 2012 3:33 PM IST
సంబంధిత సమాచారం
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
- పుష్ప విలన్తో 96 డైరెక్టర్.. ఇదో వెరైటీ..!
- ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్!
- ‘ఓజి’ దూకుడు ఆగేలా లేదుగా..!
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- అల్లు అర్జున్ లాంచ్ చేసిన మంచు లక్షి ‘దక్ష’ ట్రైలర్
- ఓటీటీలో రెండు వారాలుగా అదరగొడుతున్న ‘కింగ్డమ్’
- కొత్త బ్యానర్ లాంచ్ చేసిన శర్వానంద్.. వారికి గోల్డెన్ ఛాన్స్!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఆసియా కప్ 2025: షెడ్యూల్, టీమ్లు, మ్యాచ్ సమయాలు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!
- రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!
- ‘మల్లెపూల’ పంచాయితీ.. లక్షకు ఎసరు..!