డాక్టర్ మోహన్ బాబు కూతురు అయిన మంచు లక్ష్మి పరిశ్రమ లో తనకంటూ ఒక పేరు ని సృష్టించుకుంది . బుల్లి తెరలో “లక్ష్మి టాక్ షో” మరియు “ప్రేమతో మీ లక్ష్మి ” కార్యక్రమాలతో జనం లో మంచి పేరుని సంపాదించుకున్న లక్ష్మి ప్రస్తుతం తెలుగు,తమిళ మరియు హిందీ భాషల లో చిత్ర నిర్మాణం లో బిజీ గా ఉంది. త్వరలో లక్ష్మి “లక్ ఉంటె లక్ష్మి” అనే కార్యక్రమాన్ని నిర్మించబోతున్నారు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సాయి కుమార్ వ్యవహరించబోతున్నారు ఇందులో పాల్గొనే వాళ్ళు వస్తువల ధరలను సరిగ్గా అంచనా వేసి చెప్పాలి.
బుల్లి తెర మీద మరో షో చెయ్యబోతున్న లక్ష్మి
బుల్లి తెర మీద మరో షో చెయ్యబోతున్న లక్ష్మి
Published on Feb 29, 2012 12:21 PM IST
సంబంధిత సమాచారం
- కొరటాల, చైతు ప్రాజెక్ట్ రూమర్స్ పై క్లారిటీ!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే