లక్ష్మి మంచు మరియు తాప్సీ జూన్ 7న హైదరాబాద్లో ర్యాంప్ పై నడవనున్నారు. ప్యాషనబల్ ఫౌండేషన్ హైదరాబాద్లో ప్రభుత్వ పాటశాలలో చదువుతున్న పిల్లలకు గానూ నిధులు సమకూర్చడానికి ఈ ఫాషన్ షోను నిర్వహించారు. ఫిట్నెస్ స్పెషలిస్ట్, డిజైనర్ అయిన మాజీ మిస్ ఇండియా శిల్పా రెడ్డి తాను ప్రదర్శించిన కలెక్షన్ కు ‘వెన్ రెయిన్బో ప్లేయ్డ్ ఇట్స్ నోట్స్ ఆఫ్ సింఫనీ’ అని పేరు పెట్టింది. మంచు లక్ష్మి, తాప్సీ కాక ప్రియమణి, శ్రియ, షమిత శెట్టి, మధురిమ బెనర్జీ మరియు రాజకీయ రంగంనుండి పురందరేశ్వరి, జయప్రద, డి.కె అరుణ ర్యాంప్ పై నడవనున్నారు.
వారి ర్యాంప్ వాక్ కు లక్ష్యమే వేరట
వారి ర్యాంప్ వాక్ కు లక్ష్యమే వేరట
Published on Jun 5, 2013 6:00 PM IST
సంబంధిత సమాచారం
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- మెగాస్టార్ ‘వృషభ’ టీజర్ కి డేట్ ఖరారు!
- ‘ఓజి’ ప్రమోషన్స్ షురూ చేసిన పామ్!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- “కిష్కింధపురి” పై చిరంజీవి వీడియో రివ్యూ వైరల్!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- వరల్డ్ రెండో బిగ్గెస్ట్ ఐమ్యాక్స్ స్క్రీన్ లో ‘ఓజి’ ఊచకోత.. నిమిషాల్లో హౌస్ ఫుల్!
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- అక్కడ మార్కెట్ లో సాలిడ్ వసూళ్లతో “మిరాయ్”
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో