సౌత్ ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ‘కాదల్’. చాలా విరామం తర్వాత లక్ష్మీ మంచు ఈ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు. గౌతమ్ (సీనియర్ నటుడు కార్తీక్ తనయుడు) మరియు తులసి (రాధిక చిన్న కూతురు) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో లక్ష్మీ మంచు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో అరవింద్ స్వామి కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఒక చేపలు పట్టుకొని బతికే గ్రామం నేపధ్యంలో తెరకెక్కుతున్న అందమైన ప్రేమకథ. ‘మణిరత్నం గారి సినిమాలో నా చివరి షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొంటున్నాను. ప్రస్తుతం నేను కన్న కలలో జీవిస్తున్నాను. కలలు కనడం అసలు ఆపను అని’ లక్ష్మీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ తమిళనాడు టుటికోరియన్ జిల్లాలోని తిరుచెందూర్ అనే చిన్న టౌన్ లో జరుగుతోంది. ఈ చిత్రానికి ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
నేను కన్న కలలో జీవిస్తున్నాను – లక్ష్మీ మంచు
నేను కన్న కలలో జీవిస్తున్నాను – లక్ష్మీ మంచు
Published on Aug 9, 2012 3:30 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!