14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పై ఫోటోలో కనిపిస్తున్న కృతి సనన్ కథానాయికగా నటించే అవకాశం ఉందని మేము ఇది వరకు తెలిపాము. తాజాగా ఈ సినిమాలో ఆ అమ్మాయే కథానాయికగా ఎంపికైందనే సమాచారం మాకు అందింది. తన డేట్లు సర్దుబాటు కాకపోవడంతో ఈ సినిమా వదులుకున్న కాజల్ అగర్వాల్ స్థానంలో ఈ కృతి సనన్ ని తీసుకున్నారు. కాజల్ అగర్వాల్ తన కాల్షీట్లు ఖాళీ లేవని ఎలాంటి ఇబ్బంది గొడవ లేకుండా ఈ చిత్రం నుండి తప్పుకున్నారు. త్వరలోనే గోవాలో ప్రారంభం కాబోయే ఈ సినిమా చిత్రీకరణలో మహేష్ తో కృతి సనన్ కలిసి పనిచేయనుంది. ఈ చిత్రంతో మరో మోడల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కథానాయికగా పరిచయం కానుంది.
మహేష్ బాబు హీరోయిన్ ఆ అమ్మాయే
మహేష్ బాబు హీరోయిన్ ఆ అమ్మాయే
Published on Oct 5, 2012 9:55 AM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : హీరో శివకార్తికేయన్ – ‘మదరాసి’ ఆడియన్స్కు డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది..!
- గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘టన్నెల్’ ట్రైలర్ రిలీజ్
- టాక్.. ‘పెద్ది’ కూడా గ్లోబల్ లెవెల్ ప్లానింగ్?
- శీలావతి కోసం పుష్పరాజ్… సౌండింగ్ అదిరింది..!
- నైజాంలో ‘రాజా సాబ్’ డీల్ పూర్తి.. రిలీజ్ చేసేది వారేనట!?
- లేటెస్ట్.. ‘కూలీ’ ఓటీటీ డేట్ వచ్చేసింది!
- 300 కోట్ల సినిమా ఉన్నా ‘మదరాసి’ కి చప్పుడే లేదే!
- IPL 2026: ధోని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఐపీఎల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
- పైడ్ ప్రీమియర్స్ తో ‘లిటిల్ హార్ట్స్’.. మేకర్స్ కాన్ఫిడెన్స్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’లో తన పాత్రపై కుండబద్ధలు కొట్టిన బ్యూటీ..!
- ఆంధ్ర కింగ్ తాలూకా.. బీట్ రెడీ సింగర్ కూడా రెడీ..!
- ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసిన ‘కన్నప్ప’
- ఓటీటీలో ‘కన్నప్ప’ ట్విస్ట్!
- అల్లరి నరేష్ కొత్త సినిమా టీజర్ కి డేట్ ఫిక్స్!
- ‘ఓజి’ మేకర్స్ ఈ విషయంలో లైట్ తీసుకున్నారా..!
- వీడియో : కిష్కింధాపురి ట్రైలర్ (బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్)
- వీడియో : ఘాటీ రిలీజ్ గ్లింప్స్ (అనుష్క శెట్టి)