బొమ్మరిల్లు భాస్కర్ తన రాబోతున్న చిత్రం లో రామ్ సరసన కథానాయిక కోసం చాలా కష్టపడుతున్నారు. ఈ చిత్రానికి ప్రస్తుతం “ఒంగోలు గిత్త” అనే పేరు పరిశీలనలో ఉంది. మొదట ఈ చిత్రం కోసం శుభ పుతేలను కథానాయికగా ఎంచుకున్నారు కాని మిర్చి యార్డ్ లో చిత్రీకరణ జరిపే సమయంలో ఆమె అనారోగ్య పాలవడంతో ఆమెను ఈ చిత్రం నుండి తప్పించారు. తరువాత నికితని ఈ చిత్రంలో కథానాయికగా తీసుకున్నారు కాని తాజా సమాచారం ప్రకారం ఈ నటిని కూడా తప్పించినట్టు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రామ్ సరసన కృతి కర్భంద కనిపించనుంది. త్వరలో ఈ చిత్ర బృందంతో ఆమె కలవనుంది. గతంలో ఈ నటి “బోణి”,”తీన్ మార్” మరియు “మిస్టర్ నూకయ్య” వంటి చిత్రాలలో నటించింది. బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.
ఈ హీరొయిన్ అయినా రామ్ సరసన కొనసాగుతుందా?
ఈ హీరొయిన్ అయినా రామ్ సరసన కొనసాగుతుందా?
Published on Oct 4, 2012 5:00 PM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : హీరో శివకార్తికేయన్ – ‘మదరాసి’ ఆడియన్స్కు డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది..!
- గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘టన్నెల్’ ట్రైలర్ రిలీజ్
- టాక్.. ‘పెద్ది’ కూడా గ్లోబల్ లెవెల్ ప్లానింగ్?
- శీలావతి కోసం పుష్పరాజ్… సౌండింగ్ అదిరింది..!
- నైజాంలో ‘రాజా సాబ్’ డీల్ పూర్తి.. రిలీజ్ చేసేది వారేనట!?
- లేటెస్ట్.. ‘కూలీ’ ఓటీటీ డేట్ వచ్చేసింది!
- 300 కోట్ల సినిమా ఉన్నా ‘మదరాసి’ కి చప్పుడే లేదే!
- IPL 2026: ధోని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఐపీఎల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
- పైడ్ ప్రీమియర్స్ తో ‘లిటిల్ హార్ట్స్’.. మేకర్స్ కాన్ఫిడెన్స్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’లో తన పాత్రపై కుండబద్ధలు కొట్టిన బ్యూటీ..!
- ఆంధ్ర కింగ్ తాలూకా.. బీట్ రెడీ సింగర్ కూడా రెడీ..!
- ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసిన ‘కన్నప్ప’
- ఓటీటీలో ‘కన్నప్ప’ ట్విస్ట్!
- అల్లరి నరేష్ కొత్త సినిమా టీజర్ కి డేట్ ఫిక్స్!
- ‘ఓజి’ మేకర్స్ ఈ విషయంలో లైట్ తీసుకున్నారా..!
- వీడియో : కిష్కింధాపురి ట్రైలర్ (బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్)
- వీడియో : ఘాటీ రిలీజ్ గ్లింప్స్ (అనుష్క శెట్టి)