ఇళయరాజా వేదిక మీదకు వస్తున్నారంటే ప్రేక్షకులు సంగీత ప్రపంచంలో విహరించడానికి సిద్దం అయిపోతారు అలానే అయన కూడా ఎప్పుడు ప్రేక్షకులను నిరశపరచలేదు. సరిగ్గా ఇదే లక్ష్మి మంచు “గుండెల్లో గోదారి” చిత్రానికి తమిళ రూపం “మరంతేన్ మన్నితేన్” చిత్ర ఆడియో విడుదల వేడుకలో కూడా జరిగింది.లక్ష్మి మంచు, ఆది, తాప్సీ మరియు సందీప్ కిషన్ తో పాటు మోహన్ బాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇళయరాజా ఈ చిత్రంలోని పాటను పాడటం ప్రధాన ఆకర్షణ. ఈ కార్యక్రమంలో మరో ఆకర్షణ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఇళయరాజాతో కలిసి పాడటం. ఈ కార్యక్రమానికి దేవిశ్రీప్రసాద్ అతిధిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయిన వారందరు ఇళయరాజా సంగీతం గురించి మాట్లాడకుండా ఉండలేకపోయారు. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లక్ష్మి మంచు నిర్మించారు ఈ చిత్రం 1986 సంభవించిన వగోదావరి రదల నేపధ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో నవంబర్లో విడుదల కానుంది.
మరిసారి మాయాజాలం చేసిన ఇళయరాజా
మరిసారి మాయాజాలం చేసిన ఇళయరాజా
Published on Oct 30, 2012 1:55 AM IST
సంబంధిత సమాచారం
- ‘మదరాసి’కి ప్లాన్ చేసుకున్న మరో క్లైమాక్స్ చెప్పిన మురుగదాస్.. ఇలా చేసుంటే?
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
- పుష్ప విలన్తో 96 డైరెక్టర్.. ఇదో వెరైటీ..!
- ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్!
- ‘ఓజి’ దూకుడు ఆగేలా లేదుగా..!
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ