స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా డబ్బింగ్ ప్రసాద్ లాబ్స్ లో ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సినిమాలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల డబ్బింగ్ జరుగుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేథరిన్, అమలా పాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకి అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గా, ఎస్.ఆర్.శేఖర్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. అల్లు అర్జున్ గత చిత్రం ‘జులాయి’ మంచి విజయాన్ని సాదించింది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా కూడా పెద్ద హిట్ సాదిస్తుందని భావిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ సమ్మర్లో విడుదల కానుంది.
‘ఇద్దరమ్మాయిలతో’కి మొదలైన డబ్బింగ్
‘ఇద్దరమ్మాయిలతో’కి మొదలైన డబ్బింగ్
Published on Apr 2, 2013 1:45 AM IST
సంబంధిత సమాచారం
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- హిందీలో డే 2 మంచి జంప్ అందుకున్న “మిరాయ్” వసూళ్లు!
- మెగాస్టార్ తో ‘మిరాయ్’ దర్శకుడు !
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- బిగ్ బాస్ 9: వీక్షకుల్లో ఈ కంటెస్టెంట్ కి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్
- ‘వైబ్’ సాంగ్ అందుకే తీసేశారట !
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- గుణశేఖర్ ‘యుఫోరియా’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- పవన్ కళ్యాణ్ ‘OG’లో మరో సర్ప్రైజ్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్తో పాటు ఎమోషనల్ బీట్
- ఫోటో మూమెంట్ : ఓజి టీమ్తో ఓజస్ గంభీర క్లిక్..!
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- ‘మిరాయ్’ కి కనిపించని హీరో అతనే అంటున్న నిర్మాత, హీరో