‘కింగ్’ నాగార్జున నటించిన ‘గ్రీకువీరుడు’ సినిమా మల్టీప్లెక్స్ లలో,ఓవర్సీస్ లో, ఎ సెంటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి ఫ్యామిలీ, మధ్య వయస్సు కల వారు ఎక్కువగా వస్తున్నారు. ఈ సినిమాలో ఫైటింగ్స్, అసభ్యకరమైన సన్నివేశాలు లేవు. కానీ ఈ సినిమా స్టూడెంట్స్, యువకులని అంతగా ఆకర్షించలేకపోయింది. దశరథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. కె. విశ్వనాథ్ గారు నాగార్జున తాతయ్యగా నటించారు. థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాని కామాక్షి మూవీస్ బ్యానర్ పై శివ ప్రసాద్ రెడ్డి నిర్మించాడు.
మల్టీప్లెక్స్ లలో స్టడీగా ఉన్న ‘గ్రీకువీరుడు’
మల్టీప్లెక్స్ లలో స్టడీగా ఉన్న ‘గ్రీకువీరుడు’
Published on May 8, 2013 3:25 PM IST
సంబంధిత సమాచారం
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ‘కిష్కింధపురి’తో బెల్లంకొండ శ్రీనివాస్ సాలిడ్ కమ్ బ్యాక్..!
- ఎవరు విడాకులు తీసుకొన్నా నాతో పెళ్లి అనేవారు – మీనా
- క్రికెట్ కాదు, దేశభక్తే ముఖ్యం: షేక్హ్యాండ్ నిరాకరణపై కెప్టెన్ సూర్యకుమార్ గట్టి సమాధానం
- బాక్సాఫీస్ వద్ద ‘మిరాయ్’ కలెక్షన్ల సునామీ
- ‘బిగ్ బాస్ 9’.. మొదటి ఎలిమినేట్ ఎవరంటే ?
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- అప్పుడు ఇడ్లీకి కూడా డబ్బులు లేవు – ధనుష్
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?
- బాలయ్య ‘అఖండ 2’లో మరో గెస్ట్ రోల్ ?
- నాని ‘ప్యారడైజ్’లో మోహన్ బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి