హైదరాబాద్లో ఈరోజు రాత్రి ఫిలింఫేర్ అవార్డుల ప్రధానోత్సవానికి దిక్షిణాది తారలు తరలిరానున్నారు. ఈ మెగా ఈవెంట్ నొవోటేల్ లో జరగనుంది. తెలుగు, తమిళ,మలయాళం మరియు కన్నడ సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. తెలుగు నుండి పవన్ కళ్యాన్ నటించిన ‘గబ్బర్ సింగ్’, మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మాన్’, రాజమౌళి దృశ్యకావ్యం ‘ఈగ’, నితిన్ లవ్ స్టొరీ ‘ఇష్క్’, రామ్ చరణ్ మాస్ ఎంటర్టైనర్ ‘రచ్చ’ మరియు అల్లు అర్జున్ ‘జులాయి’ సినిమాలు పోటిపడనున్నాయి. ఉత్తమ నాయిక విభాగంలో సమంత, తమన్నా, అనుష్క, హన్సిక మరియు నయనతార పోటిపడనున్నారు. ఉత్తమ దర్శకుల విషయానికొస్తే ఎస్.ఎస్ రాజమౌళి, హరీష్ శంకర్, క్రిష్, పూరి జగన్నాధ్ తలపడనున్నారు. ఈ వేడుకలో శృతిహాసన్, అమలాపాల్, ఇషా తల్వార్ స్టేజిమీద ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ వేడుకకు రామ్ చరణ్, అల్లు అర్జున్, కెథరీన్ త్రేస, రానా హాజరుకానున్నారు
కళ్ళుచెదిరే రీతిలో ఈరోజు రాత్రి ఫిలింఫేర్ అవార్డుల ప్రధానోత్సవం
కళ్ళుచెదిరే రీతిలో ఈరోజు రాత్రి ఫిలింఫేర్ అవార్డుల ప్రధానోత్సవం
Published on Jul 20, 2013 2:20 PM IST
సంబంధిత సమాచారం
- ‘మిరాయ్’ వసూళ్ల వర్షం.. 100 కోట్ల క్లబ్ తో పాటు మరో ఫీట్
- ‘లిటిల్ హార్ట్స్’ నిర్మాత నెక్స్ట్.. అపుడే సాలిడ్ ఓటిటి డీల్ పూర్తి?
- మోక్షజ్ఞతో ‘మిరాయ్’ చూసిన బాలయ్య!
- ఇళయరాజా ఎఫెక్ట్.. ఓటిటి నుంచి అజిత్ సినిమా తొలగింపు!
- సోషల్ మీడియాని షేక్ చేసిన ‘ఓజి’ కొత్త స్టిల్స్!
- “కాంతార” ట్రైలర్ ఇంకెప్పుడు? ఇందుకే ఆలస్యం?
- నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్.. ఈసారి అలాంటిదా..?
- ఇంటర్వ్యూ : నిర్మాత రామాంజనేయులు జవ్వాజి – ‘భద్రకాళి’ సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్
- ప్రభాస్, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- ఫోటో మూమెంట్ : సంప్రదాయ వేషధారణలో ఒకే ఫ్రేమ్లో మెరిసిన క్రికెట్ రాణులు
- ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!
- పిక్ టాక్ : యూఎస్ కాన్సులేట్లో ఎన్టీఆర్.. డ్రాగన్ కోసమే..!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!