ఈ రోజుల్లో చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమై, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న జంట శ్రీనివాస్ మరియు రేష్మ. ఈ జంట మళ్లీ ఒక కొత్త చిత్రంలో కలిసి నటించబోతున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రానికి సపన్ దర్శకత్వం వహిస్తున్నారు, కాళి క్రియేషన్స్ బ్యానర్ ఫై రానా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ రోజు ఉదయం రామానాయుడు స్టూడియో లో లాంచనంగా ప్రారంభమైంది. ఈ చిత్ర హీరో శ్రీనివాస్ మాట్లాడుతూ ” ఈ రోజుల్లో చిత్రం విడుదల అయ్యే రోజు సపన్ కథ చెప్పాడని, ఆ రోజు సాయంత్రానికి ఈ చిత్రాన్ని ఖరారు చేశానని చెప్పారు “. జూన్ 7 నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని అలాగే ఇది ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని చిత్ర యూనిట్ తెలియజేసారు. అగస్త్య ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
మళ్లీ జత కట్టిన ‘ ఈ రోజుల్లో ‘ జంట
మళ్లీ జత కట్టిన ‘ ఈ రోజుల్లో ‘ జంట
Published on May 30, 2012 5:49 PM IST
సంబంధిత సమాచారం
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?