ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై మ్మోడు సినిమాలు చేయబోతున్నారు. గతంలో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించిన ఈ సంస్థ దాదాపు ఆరు సంవత్సరాల గ్యాప్ తరువాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నారు. వారి బ్యానర్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ముగ్గురితో మూడు సినిమాలు చేయబోతున్నారు. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా, రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇవే కాకుండా ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయనున్నట్లు ఇంకా దర్శకుడు ఎవరు అన్నదీ ధ్రువీకరించలేదని చెబుతున్నారు.
దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై మహేష్ ఎన్టీఆర్, చరణ్ లతో మూడు సినిమాలు
దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై మహేష్ ఎన్టీఆర్, చరణ్ లతో మూడు సినిమాలు
Published on May 7, 2012 4:46 PM IST
సంబంధిత సమాచారం
- అల్లు అర్జున్ – అట్లీ సినిమా కోసం హాలీవుడ్ తోపు కంపెనీ.. ఇక ఇంటర్నేషనల్ స్థాయిలో AA22 మార్కెట్..!
- ఇంటర్వ్యూ : నిర్మాత రాజీవ్ రెడ్డి – ‘ఘాటి’లో అనుష్క ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో ఇరగదీశారు..!
- 3BHK మూవీపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఫిదా..!
- పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ బుకింగ్స్ రేపు షురూ.. ఆసక్తిగా చూస్తున్న ఫ్యాన్స్..!
- ఇంటర్వ్యూ : హీరో నారా రోహిత్ – ‘సుందరకాండ’ క్లీన్ చిత్రంగా అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- సెన్సార్ ముగించుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
- ‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్లో డార్లింగ్ బిజీ!
- మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్కు అన్నీ లాక్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?