ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేస్తామని ఆయన ప్రముఖ దినపత్రికతో మాట్లాడుతూ అన్నారు. నవంబర్లో షూటింగ్ పూస్తి చేసి అదే నెలలో ఆడియో విడుదల చేసి డిసెంబర్లో సినిమాని విడుదల చేస్తామని అన్నారు. విక్టర్ట్ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ సినిమా కోసం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖుల నుండి సాధారణ ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలకు జోడీగా సమంత, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకటేష్, మహేష్ తల్లితండ్రులుగా ప్రకాష్ రాజ్, జయసుధ నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
మా సినిమా డిసెంబర్ లోనే విడుదల చేస్తాం : దిల్ రాజు
మా సినిమా డిసెంబర్ లోనే విడుదల చేస్తాం : దిల్ రాజు
Published on Oct 30, 2012 8:17 AM IST
సంబంధిత సమాచారం
- ‘మదరాసి’కి ప్లాన్ చేసుకున్న మరో క్లైమాక్స్ చెప్పిన మురుగదాస్.. ఇలా చేసుంటే?
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
- పుష్ప విలన్తో 96 డైరెక్టర్.. ఇదో వెరైటీ..!
- ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్!
- ‘ఓజి’ దూకుడు ఆగేలా లేదుగా..!
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ