యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ ప్రస్తుతం పోల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. భారీ షెడ్యుల్ చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్ర యూనిట్ ఈ నెల 24 న హైదరాబాదుకి తిరిగిరానుంది. ఈ షెడ్యుల్లో చిత్ర యూనిట్ పలు హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు మరియు కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంది. ఈ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని యూనిట్ వర్గాలు నమ్మకంగా చెబుతున్నారు. త్రిషా మెయిన్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కార్తీక మరో హీరొయిన్ నటిస్తుంది. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. అలెగ్జాన్డర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
హైదరాబాదుకు రానున్న ‘దమ్ము’ యూనిట్
హైదరాబాదుకు రానున్న ‘దమ్ము’ యూనిట్
Published on Feb 21, 2012 12:24 PM IST
సంబంధిత సమాచారం
- తమ్ముడు ట్రీట్స్ తో అన్నయ్య సినిమా రీరిలీజ్!
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- కిష్కింధపురి కోసం బెల్లంకొండ హీరో ఆ వర్క్లో బిజీ..!
- ఫోటో మూమెంట్: తిరుమల సన్నిధిలో చై, శోభిత!
- ఈ ఓటిటికే రష్మిక, జాన్వీ రానున్న సినిమాలు!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే