యంగ్ టైగర్ ఎన్ టి ఆర్ నటించిన “దమ్ము” చిత్రం పరిశ్రమ లో మంచి సానుకూల వాతావరణం కనిపిస్తుంది ఈ చిత్ర డిస్ట్రిబ్యుషన్ హక్కులను పెద్ద మొత్తం చెల్లించడానికి సిద్దంగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఉత్తరాంధ్ర హక్కులను 3.45 కోట్లకు కొన్నట్టు సమాచారం ఇందులో విశాఖపట్టణం,విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలు వస్తాయి. ఈ హక్కులను భరత్ పిక్చర్స్ సొంతం చేసుకున్నట్టు సమాచారం. 2012 ఏప్రిల్ లో విడుదల కానున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు అలేగ్జాందర్ వల్లభ నిర్మించారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా త్రిష ప్రధాన పాత్రలో నటించారు.
ఉత్తరాంధ్ర లో భారి ధరకు అమ్ముడుపోయిన దమ్ము
ఉత్తరాంధ్ర లో భారి ధరకు అమ్ముడుపోయిన దమ్ము
Published on Feb 28, 2012 12:19 PM IST
సంబంధిత సమాచారం
- కొరటాల, చైతు ప్రాజెక్ట్ రూమర్స్ పై క్లారిటీ!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే