” నందమూరి బాలకృష్ణ ” మరియు ” మంచు మనోజ్ కుమార్ ” కథానాయకులుగా నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ” ఊ కొడతారా ఉలిక్కి పడతారా ” చిత్రం ఆడియో వేడుక రేపు సాయంత్రం శిల్ప కళా వేదిక లో వైభవంగా జరగనుంది. ఈ సినిమా ఆడియో వేడుకకి చలనచిత్ర పరిశ్రమ నుండి చాల మంది అతిరధ మహారధులు రానున్నారు. ‘ దీక్షా సేథ్ ‘ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.ఈ చిత్రానికి శేఖర్ రాజ దర్శకత్వం వహించగా ,బొబో శశి సంగీతం అందించారు.’ మంచు లక్ష్మి ‘ నిర్మాతగా మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అత్యధిక బారీ వ్యయంతో,ఆదునిక సాంకేతిక విలువలతో నిర్మించబడుతోంది.
రేపు విడుదల కానున్న” ఊ కొడతారా ఉలిక్కి పడతారా ” ఆడియో
రేపు విడుదల కానున్న” ఊ కొడతారా ఉలిక్కి పడతారా ” ఆడియో
Published on May 29, 2012 1:49 PM IST
సంబంధిత సమాచారం
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?